కొండరెడ్డి కుటుంబాలకి దుపట్ల వితరణ అశ్వారావుపేట మండలం ,తిరుమలకుంట పంచాయితీలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారిసూచన మేరకు ఈ రోజు నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్టు ద్వారా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ బిర్రం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కొండరెడ్డి కుటుంబాలకి దుపట్ల…
సాక్షిత అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పంచాయితీలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుసూచనల మేరకు నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్టు ద్వారా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ బిర్రం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కొండరెడ్ల కుటుంబాలకి దుప్పట్లు పంపిణీ చేశారు. నామా ముత్తయ్య మెమోరియల్…
సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 6,50,000/- ఆరు లక్షల యాబై వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC…
Government Whip Shri Arekapudi Gandhi handed over the CMRF-LOC sanction documents to the affected families శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC)…