డీల్లీ: లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వరుసగా సమన్లు పంపుతోంది.ఈ క్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్కు చెందిన పలు ప్రాంగణాల్లో…
సర్పంచులు, ఉపసర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాల ‘కీ’లను స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2న విధుల్లో చేరనున్న ప్రత్యేకాధికారులకు డిజిటల్ సంతకాల ‘కీ’లను ఇవ్వనుంది. అలాగే ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్…