హైదరాబాద్: తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తుదిశ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం సీరియల్ షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె, శనివారం రాత్రి…
దిల్లీ: సుప్రసిద్ధ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం తుదిశ్వాస విడిచారు. పంకజ్ ఉదాస్ను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతీయ సంగీత ప్రపంచంలో గజల్, నేపథ్య గాయకుడిగా పంకజ్…
Kalathapaswi K. Vishwanath passed away in a hospital in Hyderabad కళాతపస్వి కె విశ్వనాథ్(92) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం రాత్రి పరమపదించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుంటూరు జిల్లా పెద్దపులి గ్రామంలో 1930 ఫిబ్రవరి…