బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు!

జూన్ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం వారానికి రెండు రోజుల సెలవులుతోపాటు వేతన పెంపు కూడా కేంద్రం ఆమోదం తెలపడమే తరువాయి

దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్‌ ఆసుపత్రులను

అమరావతి: దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్‌ ఆసుపత్రులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళగిరితో పాటు రాజ్‌కోట్‌ (గుజరాత్‌), బఠిండా (పంజాబ్‌), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్‌),…
Whatsapp Image 2024 01 24 At 1.02.38 Pm

ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం.

ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించ నున్నారు. అనంతరం జిల్లాల వారీగా క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఈ కమిటీ ఆరా…
Whatsapp Image 2024 01 22 At 7.26.51 Pm

ఐదు జ్యోతులను వెలిగించిన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

అయోధ్య రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు కూకట్ పల్లి లోని వడ్డేపల్లి రాజేశ్వర్ రావు క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఐదు జ్యోతులను వెలిగించారు. అనంతరం…
Whatsapp Image 2024 01 20 At 1.51.27 Pm

నాగమ్మ కుటుంబానికి ఐదు లక్షల రైతు బీమా చెక్ అందజేసిన

అలంపూర్ నియోజకవర్గం లోని ఇటిక్యాల మండల పరిధిలోని చాగాపురం గ్రామంలో మునెన్న భార్య నాగమ్మ గత కొన్ని రోజుల క్రితం మరణించడంతో ఎమ్మెల్యే విజయుడు వారి కుటుంబానికి వెళ్లి వారికి ధైర్యం చెప్పి వారిని పరామర్శించి రైతు బీమా ఐదు లక్షల…

చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ లో 1.75 ఒక కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం

చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ లో 1.75 ఒక కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మరియు GHMC…
Whatsapp Image 2023 11 22 At 5.38.38 Pm

సికింద్రాబాద్ లోని ఐదు మున్సిపల్ డివిజన్లలో మెజారిటీ తధ్యం

సికింద్రాబాద్ లోని ఐదు మున్సిపల్ డివిజన్లలో మెజారిటీ తధ్యం * పెరుగుతున్న ప్రజాదరణకు బీఆర్ ఎస్ కార్యకర్తల కృషి కారణం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్సాక్షిత సికింద్రాబాద్ : తెలంగాణా రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం హట్రిక్ సాధిస్తుందని, తాము…
Whatsapp Image 2023 10 13 At 5.08.46 Pm

చంద్రబాబు నాయుడు జైల్లో ఓ కేజి పెరిగాడే కానీ… ఐదు కేజీలు తగ్గలేదు…

చంద్రబాబు నాయుడు జైల్లో ఓ కేజి పెరిగాడే కానీ… ఐదు కేజీలు తగ్గలేదు… జైలేమన్నా అత్తగారిల్లా…?? ఏసిలు పెట్టడానికి…?? సాక్షి లాంటి న్యూట్రల్ ఛానల్స్ లేకపోతే… చంద్రబాబు నాయుడు ఇప్పుడో, ఓ గంటలోనే పోయేట్టు… డెత్ బెడ్‌పై ఉన్నాడని అనుకొనే వారు…!!…

ఏపీలో ఐదు మెడికల్‌ కాలేజీలకు ప్రారంభోత్సవం

విజయనగరం… ఏపీలో ఐదు మెడికల్‌ కాలేజీలకు ప్రారంభోత్సవం చేసిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు…

You cannot copy content of this page