నెల్లూరు జిల్లా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 15 వేలు కావాలని గ్రామస్థుడు రావిళ్ల వెంకటేశ్వర్లు ను డిమాండ్ చేసిన ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామ వీఆర్వో M.మాల్యాద్రి.. రావెళ్ల వెంకటేశ్వర్లు అనే రైతు నుండి తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే…
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి 30,000 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి సుజాత