ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Spread the love

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

30,000 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి సుజాత

  ప్రకాశం  పంచాయతీ పనుల నిధులు చెల్లింపుకు 30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం లక్కవరం పంచాయతీ కార్యదర్శి ఆవుల సుజాత దేవి.

Related Posts

You cannot copy content of this page