టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించిన గొంగళ్ళ రంజిత్ కుమార్

గట్టు మండల కేంద్రంలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ బోధనలో ప్రావీణ్యం నేర్పుటకు గానూ ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్…

నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

గతంలో ఏ రాజకీయ నాయకుడు.. ఏ పార్టీ.. ఏ ప్రభుత్వం కూడా.. ఏర్పాటు చేయని విధంగా.. నందిగామలో MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ,‌ MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు…

తెలుగుదేశం పార్టీ యువత ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం 11వ వార్డు రైలుపేట నందు తెలుగుదేశం పార్టీ యువత ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు గారు మరియు రాష్ట్ర…

తిరుణాల సందర్భంగా టిడిపి ఏర్పాటుచేసిన ప్రభ

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం లో రామతీర్థములో ఐదో తారీకు జరుగు తిరుణాల సందర్భంగా టిడిపి ఏర్పాటుచేసిన ప్రభ ఈరోజు చీమకుర్తిలో జరుగుతున్నటువంటి ఊరేగింపులో సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు

గోపినగర్ కాలనీలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరలపంపిణీ కార్యక్రమం

Bathukamma saree distribution program organized in Gopinagar Colony గోపినగర్ కాలనీలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరలపంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి డివిజన్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము…

You cannot copy content of this page