ఢిల్లీలో ఏమైంది..! బీజేపీతో ఎవరికి బీపీ..?

ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రిటర్న్ అయ్యారు. హస్తినలో అమిత్ షా, నడ్డాలతో భేటీ అయి.. అర్థరాత్రి చర్చలు జరిపిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడవాలన్న నిర్ణయానికి వచ్చారంటున్నారు. పొత్త ఖాయమైనప్పటికీ.. సీట్ల సర్దుబాట్లపై క్లారిటీ రావాల్సి…

కార్పొరేషన్ పరిధిలో కురుమ యాదవులకు గొర్రెలకు బదులు పాడి గేదెలు ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైంది

కార్పొరేషన్ పరిధిలో కురుమ యాదవులకు గొర్రెలకు బదులు పాడి గేదెలు ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైంది? -మేకల మల్లి బాబు యాదవ్ సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్; ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని, గొర్రెల పెంట వల్ల రోడ్లు పాడవుతాయని, గొర్రెలకు…

కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏమైంది ఎమ్మెల్యే

కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏమైంది ఎమ్మెల్యే కల్వకుర్తిలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తానని నాలుగు సంవత్సరాలు అయితున్న కూడా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్తూ వస్తున్నారు ఇప్పటికే ఆచరణలో అమలు కాలేదు ఎమ్మెల్యే మాటలకు…

You cannot copy content of this page