శంకర్పల్లి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని శంకర్పల్లి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి…
*భాజపా పొద్దుటూర్ శక్తి కేంద్ర ఇంచార్జ్ ఏనుగుల సంజీవరెడ్డి వెల్లడి శంకర్ పల్లి : కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అదేవిధంగా చేవెళ్లలో గెలిచేది కొండా విశ్వేశ్వర్ రెడ్డియేనని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం,ప్రొద్దటూర్…
మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ముచ్చటగా మూడవసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం : ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే126-జగద్గిరిగుట్ట ఎం.కె.ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద…
గోశామహల్ నియోజకవర్గంపై ఎగిరేది గులాబీ జెండాయెనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రాంకోటి లోని రూబీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన గన్ ఫౌండ్రీ…
The saffron flag is flying on Manthani Gadda BJP leaders మంథని గడ్డ పైన ఎగిరేది కాషాయ జెండానే…: బీజేపీ నాయకులు.. సాక్షిత న్యూస్, మంథని: మంథని నియోజక వర్గం మహాదేవ్ పూర్ మండలం లోని ఉట్లపల్లి పోచమ్మ…