భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు

సాక్షిత : భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు విచ్చేసిన సందర్భంగా, వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజాం జిఎంఆర్ ఐటిని సందర్శించారు

మాజీ భారతీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజాం జిఎంఆర్ ఐటిని సందర్శించారు ముందుగా చీపురుపల్లి రైల్వే స్టేషన్ లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నాయుడు స్వాగతం తెలిపారు అక్కడ నుండి నేరుగా రాజాం జిఎంఆర్ కేర్, జిఎంఆర్ ఫౌండేషన్,ఐటీలను సందర్శించి విద్యార్థులతో…

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం

former-vice-president-venkaiah-naidu-had-a-soulful-gathering-with-friends మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా సత్కరించిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం స్థానిక జిఎస్ఎల్ హాస్పటల్ లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పార్టీలకతీతంగా…

You cannot copy content of this page