86 ఎయిరిండియా విమానాలు రద్దు.. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల అవస్థలు. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app Sakshitha NewsDownload app https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app Sakshitha EpaperDownload app
ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే ఊరుకోబోం రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించినా ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వాలంటీర్లపై ఈసీ కొరడా.. 30 మంది డిస్మిస్!నలుగురు డీలర్లపై వేటు ఆర్టీసీ ఉద్యోగి ప్రచారంమరికొంతమంది ఉద్యోగుల…
హైదరాబాద్: రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు జలమండలి ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ సర్కిల్ సీజీఎం కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేష్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్ను అరెస్టు చేశారు. అక్బర్ హుస్సేన్ జలమండలికి నీటి ట్యాంకర్ అద్దెకిచ్చారు. అందుకు…
రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్తో ఈ ఏడాది మే 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించినట్టు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో…
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు.…
కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ ఉద్యోగులు అశ్వారావుపేట (సాక్షిత న్యూస్) : అంగన్వాడి ఉద్యోగులనుపర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెన్షన్ పెంపు, గ్రాడ్యుటి ఇతర సమస్యలు పరిష్కరించాలని, అశ్వారావుపేట రింగ్ రోడ్డు లో అంగన్వాడి…
ఎమ్మెల్యే ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
అసెంబ్లీ సమావేశంలో ఆర్టీసీ బిల్లును ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి…
విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే 24 గంటల విద్యుత్ సరఫరా… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా మారేడ్ పల్లి లోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో…
Revenue employees met District Minister Mallareddy and Collector Harish under the direction of Tresa. ట్రెసా ఆధ్వర్యంలో జిల్లా మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ హరీష్ లను కలిసిన రెవెన్యూ ఉద్యోగులు.—కలెక్టరేట్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.శామీర్…