ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్

వైజాగ్ రానున్న పెద్ద కంపెనీ ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్న రహేజా గ్రూప్ విశాఖపట్నం : ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త. విశాఖ అభివృద్ధికి దోహదపడేలా మరో ప్రతిష్టాత్మక కంపెనీ వైజాగ్ రానుంది. ఈ మేరకు రహేజ్ గ్రూప్ విశాఖపట్నంలో ఐటీ పార్క్…
Whatsapp Image 2024 01 18 At 6.52.49 Pm

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి

ఈనెల 25న భీమిలిలో సీఎం జగన్‌ బహిరంగ సభ ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మంది వచ్చేలా ప్రణాళిక పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్న జగన్‌ జోన్ల వారీగా కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్‌ పార్టీ అసంతృప్తులను తొలగించడంతో…
Whatsapp Image 2024 01 13 At 12.47.14 Pm

ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌..

ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. స్వాగతం పలికిన బీజేపీ నాయకులు.. సాలూరు వెళ్లనున్న నిర్మలా సీతారామన్‌

ఉత్తరాంధ్ర పై ప్రత్యేక వ్యూహం పన్నుతున్న పవన్

ఇప్పటికే తన వారాహి యాత్ర ( Varahi Yatra )రెండు విడతల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి ని పీక్ స్టేజికి తీసుకెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు..…

ఉత్తరాంధ్ర రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి

ఉత్తరాంధ్ర రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి .. ఉత్తరాంధ్రలోని అన్నదాతల అగచాట్లు ను ప్రభుత్వం విని అధికారులు వెంటనే స్పందించిరైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏపీ టిడిపి అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చం నాయుడు డిమాండ్…

You cannot copy content of this page