• మే 24, 2023
  • 0 Comments
కంభం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ మల్లికా గర్గ్

ప్రకాశం జిల్లా. కంభం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ మల్లికా గర్గ్ నూతనంగా ఏర్పడిన కంభం సర్కిల్ ను స్థానిక పాత పోలీస్ స్టేషన్ స్థానంలో సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని నిర్మించి బుదవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా…

  • మే 24, 2023
  • 0 Comments
తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనిజిల్లా కలెక్టర్ శ్రీ పి.రంజిత్ బాషా తెలిపారు

బాపట్ల జిల్లా:- అద్దంకి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనిజిల్లా కలెక్టర్ శ్రీ పి.రంజిత్ బాషా తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అద్దంకి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం బుధవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. అద్దంకి…

  • మే 24, 2023
  • 0 Comments
సీఐ S.సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినమాల మహానాడు కమిటీ

పల్నాడు వినుకొండ పట్టణ సీఐ S.సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినమాల మహానాడు కమిటీఈరోజు సిఐ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. సాంబశివరావు శుభాకాంక్షలు తెలియజేసిన మాల మహానాడు పార్లమెంట్ అధ్యక్షులు కోండ్రు విజయ్ నియోజకవర్గ ఇన్చార్జ్ కీర్తిపాటి వెంకటేశ్వర్లు వర్కింగ్…

  • మే 24, 2023
  • 0 Comments
స్కానింగ్ సెంటర్లను అకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రియంవధ

కందుకూరు పట్టణంలో కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సుల్తాన్ మొహిద్దిన్ హాస్పిటల్, ముప్పారోశయ్య హాస్పిటల్, ప్రభుత్వఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ల నందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రియం వధ, జిల్లా ప్రోగ్రాం అధికారులు…

  • మే 24, 2023
  • 0 Comments
ప్రజలకు ప్రభుత్వానికి వారదులు వార్డు వాలంటీర్లు – మేయర్ శిరీష

సాక్షితతిరుపతి : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా వుంటున్న వాలంటీర్ల సేవలు అభినందనీయమని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాల సంస్థ కార్యాలయంలో మేయర్ ఛాంబర్ నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించి వారికి సేవా…

  • మే 24, 2023
  • 0 Comments
సివిల్స్ లో 694వ ర్యాంక్ సాధించిన రంగన్నగూడెం నివాసి పుసులూరు రవికిరణ్అభినందనలు తెలిపిన రంగన్నగూడెం గ్రామ ప్రజాప్రతినిధులు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామానికి చెందిన యువ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పుసులూరు రవికిరణ్ యూ.పి.పి.ఎస్.సి విడుదల చేసిన సివిల్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో 694వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు సాధించడం పట్ల రంగన్నగూడెం గ్రామ ప్రముఖులు,సాగునీటి…

Other Story

You cannot copy content of this page