ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలపై రూపొందించిన…

నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి

-ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్… ….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజక…

అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి సాయం చేయాలి – ఎంపీపీ

అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి సాయం చేయాలి – ఎంపీపీ — ప్రాణం చాలా విలువైనది — సిపిఆర్ కార్యక్రమం నిర్వహించిన వైద్యాధికారులు చిట్యాల – సాక్షిత ప్రతినిధి మనిషి ప్రాణం చాలా విలు వైందని ఆపద సమయాల్లో సహకారం అందించాలని…

ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం

According to the Chief Minister’s orders, talk to the victims and provide necessary assistance వినుకొండ పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన సీఎం…

You cannot copy content of this page