ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందు మృతి

ప్రకాశం జిల్లా… గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందు మృతి.. వైద్యం నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని నిరసనకు దిగిన పసికందు తరఫు బంధువులు.. వైద్యులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పసికందు తల్లితండ్రులు.. ఉమ్మనీరు తాగడం వల్లే…

పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు

సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు. శిశువును సంగారెడ్డి ICDS అధికారులకు అప్పగించిన స్థానికులు. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన…

You cannot copy content of this page