ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందు మృతి

Spread the love

ప్రకాశం జిల్లా…

గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందు మృతి..

వైద్యం నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని నిరసనకు దిగిన పసికందు తరఫు బంధువులు..

వైద్యులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పసికందు తల్లితండ్రులు..

ఉమ్మనీరు తాగడం వల్లే పసికందు మృతి చెందిందని వెల్లడించిన వైద్యులు..

Related Posts

You cannot copy content of this page