కార్బోరహిత మామిడి పండ్ల మేళను సందర్శించిన ఉద్యానవన , పట్టు పరిశ్రమ అధికారి అనసూయ.

కార్బోరహిత మామిడి పండ్ల మేళను సందర్శించిన ఉద్యానవన , పట్టు పరిశ్రమ అధికారి అనసూయ. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నగరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంతంలో నుండి కార్బోరహిత మామిడి పండ్ల అమ్మకాలను నిర్వహించారు…

పెద్ద దోర్నాల్లోని ఎంపీపీ స్కూల్లో మండల విద్యాశాఖ అధికారి మస్తాన్ నాయక్ ఆధ్వర్యంలో జగనన్న గోరుముద్దలో

ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల్లోని ఎంపీపీ స్కూల్లో మండల విద్యాశాఖ అధికారి మస్తాన్ నాయక్ ఆధ్వర్యంలో జగనన్న గోరుముద్దలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పాఠశాలలో రాగి జావఅందించే విధంగా, చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఈఓ మస్తాన్ నాయక్…

632 ఓట్లతో వై.యస్.ఆర్.సి.పి విజయం రిటర్నింగ్ అధికారి యం.నవీన్

632 ఓట్లతో వై.యస్.ఆర్.సి.పి విజయంరిటర్నింగ్ అధికారి యం.నవీన్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల…

పట్టబధ్రుల ఎన్నికలకు సర్వం సిద్ధం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

స్థానిక సంస్థలు, పట్టబధ్రుల ఎన్నికలకు సర్వం సిద్ధంజిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ స్థానిక సంస్థలు పట్టబధ్రుల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వెల్లడించారు.కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో…

తాండూర్ గ్రంథాలయంలో పాటకులకు స్థలము సరిపోవటం లేదని, గ్రంథాలయ అధికారి కిష్టయ్య ఆవేదనచెందారు.

*సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ గ్రంథాలయంలో పాటకులకు స్థలము సరిపోవటం లేదని, గ్రంథాలయ అధికారి కిష్టయ్య సార్ ఆవేదనచెందారు.తాండూర్ లో ప్రభుత్వ, ప్రవేట్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలశాలాలు మొత్తం కలిపి సుమారుగా 20 కళశాలలు ఉంటాయి. కేవలం…

మల్లారెడ్డి పై ఐటి అధికారి ఫిర్యాదు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు

IT officer’s complaint against Mallareddy.. Case registered under various sections మల్లారెడ్డి పై ఐటి అధికారి ఫిర్యాదు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు హైదరాబాద్‌: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ…

You cannot copy content of this page