విశాఖ నుంచి సీఏంగా ప్రమాణస్వీకారం చేస్తానన్న జగన్ విశాఖపై ఆయనకున్నది కపట ప్రేమేనన్న అచ్చెన్న జగన్ పాలనలో రూ.40 వేల కోట్ల భూదోపిడి జరిగిందని ఆరోపణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి విశాఖ నుంచి సీఏంగా ప్రమాణస్వీకారం చేస్తానని, ఇక్కడే ఉంటానని ముఖ్యమంత్రి…
రైల్వేను అభివృద్ధి చేస్తే.. అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను రూ.230 కోట్లతో అభివృద్ధి…
It is illegal.. we will tear it down అది అక్రమమే.. కూల్చుతాం..!* కొత్తూరు మున్సిపల్ కమిషనర్ వీరెందర్ గణపతి కాలనీ వ్యవహారం పై కమిషనర్ వివరణ రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి కొత్తూరు మున్సిపాలిటీలోని గణపతి కాలనీ…