హనుమకొండ జిల్లా – ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు. భయాందోళనకు గురైన ప్రయాణికులు, మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు.
ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదానికి గల కారణాలు పై వివరాలు సేకరిస్తున్న అగ్నిమాపక సిబ్బంది..
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లెలతీర్థం ప్రాంతం దాటి గుండాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. దాదాపు వంద ఎకరాలలో అగ్నికీలలు చుట్టుముట్టాయి. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. మంటలను అదుపులోకి…
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అలీపుర్ మార్కెట్లోని ఓ పేయింట్ పరిశ్రమలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజన్లతో…
హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలోఈరోజు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి మొదటి అంతస్తు ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆస్పత్రి పరిసరాలు పొగతో నిండిపోయాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటిన…
కాకినాడ: కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. 11 మంది మత్స్యకారులు అందులో చిక్కుకున్నారు.. సమాచారం అందుకున్న కోస్ట్గార్డు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోటులోని మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు…