పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్..

నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు.

తెలుగుదేశం పార్టీలో చేరిన అంబటి మురళి..

తెలుగుదేశం పార్టీలో చేరిన అంబటి మురళి..పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నారా చంద్రబాబు నాయుడు..టిడిపి గెలుపుకు పూర్తి సహకారం అందిస్తా…దశాబ్దాల కాలం తర్వాత బాపట్ల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా పనిచేస్తాం…అంబటి మురళి… తెలుగుదేశం పార్టీలో చేరిన అంబటి…

నేతి వెంకన్న స్వామి సన్నిధిలో మంత్రి అంబటి

నేతి వెంకన్న స్వామి సన్నిధిలో మంత్రి అంబటి రెండవ శనివారం తిరుణాల మహోత్సవములో స్వామివారికి భక్తుల జననీరాజనం రాజుపాలెం రాజుపాలెం మండలం దేవరం పాడు గ్రామంలో స్వయంభువుగా వెలిసిన నేతి వెంకన్న స్వామి ఆలయ రెండవ శనివారం తిరుణాల వేడుకలు ,…

మద్ది కోటేశ్వరరావు,తోటా సత్యనారాయణకు నివాళి అర్పించిన మంత్రి అంబటి.

సత్తెనపల్లి పట్టణంలో ప్రముఖ ఫర్నిచర్ వ్యాపారవేత్త మద్ది వెంకటేశ్వర్లు తండ్రి గారు కోటేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు .స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న మంత్రి వారి నివాసంలో కోటేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ…

అంబటి వెంకట్రావు కి ఘననివాళులు.

ఘనంగా నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు కీర్తిశేషులు అంబటి వెంకట్రావు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా…

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు అసెంబ్లీలో కృష్ణా జలాలపై తీర్మానం చేయడం…
Whatsapp Image 2024 01 20 At 3.12.56 Pm

ఆవుల వెంకటేశ్వర్లకు నివాళులర్పించిన మంత్రి అంబటి

నకరికల్లు మండల పరిధిలోని కుంకలగుంట గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు ( చిన్నబ్బాయి) అనారోగ్యంతో మృతి చెందినవారు నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న మంత్రి అంబటి వారి స్వగ్రాహానికి వెళ్లి వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి పూలమాలవేసిన వాళ్ళ అర్పించారుమంత్రి అంబటితోపాటు ప్రజాప్రతినిధులు…

అంబటి ఇలాకాలో అక్రమ మైనింగ్ మాఫియా: గాదె వెంకటేశ్వరరావు

పల్నాడు జిల్లా అంబటి ఇలాకాలో అక్రమ మైనింగ్ మాఫియా: గాదె వెంకటేశ్వరరావు నకరికల్లు మండలం త్రిపురాపురంలో అక్రమ మైనింగ్ ఉదయం మాత్రం ఎవరూ కనిపించరు రాత్రి అయితే చాలు పోలీసుల అండతో వేల లారీలను అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు…. బకాసుర(మంత్రి అంబటి)రాజ్యంలో…

You cannot copy content of this page