బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి

జూబ్లీహిల్స్‌ : బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన నరేశ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దగ్గర…

పేదలకు అందాల్సిన 906 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం

పేదలకు అందాల్సిన 906 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం పల్నాడు జిల్లా. నకరికల్లు మండలంలోని చల్లగుండ్ల వద్ద గల వనదుర్గ రైస్ మిల్లు లీజ్ కు తీసుకొని అక్రమ బియ్యం వ్యాపార నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్…

You cannot copy content of this page