ఈ పార్లే జీ బిస్కెట్ ప్యాకేట్ కంపేని 1929 లో ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ బిస్కెట్లను వినియోగిస్తున్న కంపెనీగా రికార్డు సృష్టించింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా , క్యూట్ గా ఉండే…
ఒకరు మాస్… మరొకరు క్లాస్.. ఒకరు మీసం తిప్పి తొడకొడితే.. మరొకరు అందరికి నమస్కారం పెడుతూ ముందుకు సాగుతుంటారు. ఒకర గ్రామ సభల్లో అనర్ఘళంగా మాట్లాడితే, మరొకరు కార్నర్ మీటింగ్స్లో తనదైన శైలిలో హితబోధ చేస్తుంటారు. ఆ ఇద్దరూ నేతలు వచ్చే…
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి:మాజీ మంత్రి కేటీఆర్* కరీంనగర్ జిల్లా:బీఆర్ఎస్ నాయకత్వంపై వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మగతనం అంటే ఎలక్షన్లు గెలవడం కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని కేటీఆర్…
హరిజనవాడలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు మండలం రైతు విభాగ అధ్యక్షులు భీమ తాటి శ్రీధర్ అనంతరం ఆయన మాట్లాడుతూమన ఇంట్లో ఉండే కొడుకు లాగా జగన్మోహన్ రెడ్డి కావాలా మాయమాటలు చెప్పే చంద్రబాబు నాయుడు కావాలా ఒక్కసారి ఆలోచించి…
తిరువూరు,గానుగపాడు ప్రపంచంలో మాట్లాడేభాషల్లో ఆంగ్లందే అగ్రస్థానమని,అరు నెలలు గట్టిగా శ్రమిస్తే ఆంగ్లంపై పట్టు సంపాదించవచ్చని ఆంగ్ల భాషా ఉపాధ్యాయ సంఘ కన్వీనర్ యం.రాం ప్రదీప్ తెలిపారు. \ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,గానుగపాడు,జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, తిరువూరులలో పది విద్యార్థులకు నిర్వహించిన…
న్యూఢిల్లీ: సాహసం, కరుణ, కర్తవ్యనిష్ఠకు శ్రీరాముడు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. 11 రోజులుగా అనుష్ఠాన దీక్ష పాటిస్తున్న ప్రధానిని అభినందించారు. శ్రీరాముడు మన అత్యుత్తమ సాంస్కృతిక,…
జగన్ అంటే ప్రజలు ప్రజలు అంటే జగన్ కోవూరు లో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి
ఆర్మూర్ : నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం.. బహుషా ఈ ప్రపంచంలో అంకాపూర్ గురించి నేను చేసినంత ప్రచారం ఎవరూ చేయలేదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో…
అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగు రంగుల గోడలు కాదు ప్రతి పేదవాడి నైతిక అభివృద్దే దేశ,రాష్ట్ర అభివృద్ధి పక్క జిల్లా లో జరిగిన అభివృద్ధి కంటే ములుగు జిల్లా లో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమి జరిగిందో మంత్రులు సమాధానం…
నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి శీనన్న రైతు భరోసా యాత్ర అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతు భరోసా యాత్రకు శ్రీకారం…