• మార్చి 5, 2024
  • 0 Comments
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్

ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఇంటింటికి త్రాగునీటి కులాయి పథకం “జల్ జీవన్ మిషన్” పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది – ఆo.ప్ర. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఓడించండి! సర్పంచులకు,…

  • మార్చి 4, 2024
  • 0 Comments
జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ టెట్ మరియు డీఎస్సీ కి మధ్య…

  • ఫిబ్రవరి 25, 2024
  • 0 Comments
రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

ఈ నెల 28వ తేదీన వైఎస్‌ఆర్‌ రైతు భరోసా మూడో విడత కింద 53.58 లక్షల మంది ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,078 కోట్లను సీఎం జగన్‌ జమ చేయనున్నారు.

  • ఫిబ్రవరి 25, 2024
  • 0 Comments
ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు

ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్టేడియం వద్ద ఉన్న అంజుమాన్ షాది ఖానలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆమె…

  • ఫిబ్రవరి 25, 2024
  • 0 Comments
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో రాజస్థాన్, గుజరాత్ వ్యాపారుల హవా.

మన డబ్బంతా రాజస్థాన్, గుజరాత్ కి తరలింపు రాజస్థాన్ దుకాణాలు వద్దు – మన దుకాణాలే ముద్దు నార్త్ వాళ్ళ ఇక్కడికి వచ్చి పాతుకుపోకుండా చూడాల్సిన భాద్యత మన అందరిదీ. పచ్చని రాష్ట్రంలో మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు వచ్చి ఇక్కడ ఉన్న…

  • ఫిబ్రవరి 21, 2024
  • 0 Comments
రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి

రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది.

Other Story

You cannot copy content of this page