SAKSHITHA NEWS

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో సుచిత్ర లో ప్రగతి ప్రైడ్ అపార్ట్మెంట్ రోడ్ లో అపార్ట్మెంట్ వాసులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

ఈ కార్యక్రమంలో సిహెచ్ రాంబాబు, జి లక్ష్మణ్ గౌడ్, పి సునీల్, రాహుల్, ధర్మ దత్తు, అజయ్ కుమార్, యాదగిరి, శేషగిరిరావు, చంద్రశేఖర్, జయప్రకాష్, అమిత్, రతన్, శ్రీకాంత్, స్వామి రేఖ, చిల్డ్రన్ ఫ్రమ్ సొసైటీ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS