ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
సాక్షిత, తిరుపతి: సెల్కాన్ సంస్థ సిఎండి గురు నాయుడు దంపతులు గురువారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
![ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం 2 WhatsApp Image 2022 08 04 at 5.54.42 PM](https://sakshithanews.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-04-at-5.54.42-PM-1024x711.jpeg)