SAKSHITHA NEWS

స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది.

ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని..

జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

ఈ నెల 23న స్కూళ్లకు చివరి పనిదినంగా పేర్కొంది.


SAKSHITHA NEWS