తాడేపల్లి సీకే కన్వెన్షన్ లో జరిగిన రాష్ట్ర వ్యాప్త సిద్ధం సమావేశం

Spread the love

తాడేపల్లి సీకే కన్వెన్షన్ లో జరిగిన రాష్ట్ర వ్యాప్త సిద్ధం సమావేశంలో పాల్గొన్న కొత్తూరు మండల నాయకులు

ఈ సమావేశంలో పాతపట్నం నియోజక వర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతితో పాటు కొత్తూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు సారిపిల్లి ప్రసాద రావు, కొత్తూరు మండల జేసీఎస్ కన్వీనర్ గండివలస ఆనంద రావు పాల్గొన్నారు.

ఎన్నికలకు వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేసిన సీఎం జగన్

అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సికే కన్వెన్షన్ లో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు.

175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే,ఎంపీలు, సీనియర్ నేతలు హాజరు అయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2700 మందికి పైగా మండల స్థాయి నేతలు, రీజనల్ కోఆర్డినేటర్లు, సమన్వయ కర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page