SAKSHITHA NEWS

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ – సెర్ప్ – ద్వారా ప‌శు మిత్ర – డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప‌శువుల‌కు ప్రాథ‌మిక చికిత్స చేసే శిక్షణ‌ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.


SAKSHITHA NEWS