శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం

Spread the love

Sridevi Bhudevi Sameta Sri Venkateswara Swami Vari Shanti Kalyanam

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం

భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమల కుంట గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం జరిగినది
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సామాన్యుడు పెద్ద తిరుపతి వెళ్లి కళ్యాణం నిర్వహించలేడు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలని చిన్న గ్రామాలలో నిర్వహించి అందరిని కులమత బేధం లేకుండా అన్ని వర్గాల వారిని పీటలమీద కూర్చోబెట్టి శాంతి కళ్యాణం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల వారు పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని దాసరి వెంకన్న బాబు గారు తెలిపారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు కోదండ సీతారామస్వామి వారి భజన బృందం సభ్యులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page