SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 డివిజన్ కుత్బుల్లాపూర్ పరిధిలోని బాపు నగర్ లో వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా కాలనీ వాసులు ఆహ్వానం మేరకు గణేశుని మండపాలలోని ముఖ్యఅతిథులుగా ప్రత్యేక పూజలో ప్రజలందరూ ఆయువు ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరీన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మరియు ఎన్ఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి . అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య ముదిరాజ్, బంటు నరేష్ మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS