స్త్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదు. చామకూర ప్రీతి బద్రారెడ్డి,. ABPS లో మహిళలకు పెద్దపీట.. కందగట్ల స్వామి .. దమ్మాయిగూడ లో అంతర్జాతీయ మహిళా ప్రభంజనం*ABPS మీడియా ఇంచార్జ్ ప్రవల్లిక సివిల్ టెక్స్ ల్యాబ్ సీఈవో పద్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మహిళా వేడుకలు …. మహిళలు పురుషులతో సమానమని, శ్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదని, మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ చామకూర జ్యోతి భద్రారెడ్డి పేర్కొన్నారు,. పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, మహిళలకు పద్మశాలి సమాజంలో పెద్దపీట వేస్తున్నామని అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి పేర్కొన్నారు. దమ్మాయిగూడ, నాగారం పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం బాధ్యులు AV NEWS CEO,ABPS రాష్ట్ర అధ్యక్షురాలు, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ మీడియా ఇంచార్జ్, బొమ్మ ప్రవల్లిక అమరేందర్, సివిల్ టెక్స్ లాబ్స్ CEO వెంగళ పద్మ మధుసూదన్,ల ఆధ్వర్యంలో దమ్మయిగూడ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసినఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ చామకూర ప్రీతి భద్రారెడ్డి అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి లు ముఖ్యఅతిథులుగా విచ్చేసి,. జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి మహిళా సంబరాలను ప్రారంభించారు.. నృత్య కార్యక్రమాలు వీక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.. ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాలలో పురుషులకు దీటుగా ఉన్నత సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా మహిళలు గుర్తింపు పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. స్త్రీ పురుషుల సహకారంతోనే ఏదైనా విజయం సాధ్యమని పేర్కొన్నారు స్త్రీలు ఆరోగ్య విషయాలపై పలు సూచనలు సలహాలతో ఐక్యతతో ఉంటేనే ఏదైనా సాధ్యమని ఆమె సూచించారు. మహిళా దినోత్సవన్ని విజయవంతం చేసిన ప్రవల్లిక పద్మలను అభినందించి సత్కరించారు.. కందగట్ల స్వామి మాట్లాడుతూ అఖిలభారత పద్మశాలి సంఘం లో స్త్రీలకు పెద్దపీట వేస్తున్నామని పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాల అభ్యున్నతికి పాటు అందిస్తూ పద్మశాలి సమాజం మణిగడకు శక్తివంచన లేకుండా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం చేపట్టిన దమ్మాయిగూడ నాగారం పద్మశాలి సంఘానికి అభినందనలు తెలుపుతూ వారిని సత్కరించారు. ABPS, ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, ఉపాధ్యక్షురాలు బండారు లక్ష్మి గ్రేటర్ అధ్యక్షురాలు, పోరండ్ల శారద, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి గౌరవాధ్యక్షురాలు గుంటక రూప,దమ్మాయిగూడ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ లుమాట్లాడుతూ స్త్రీ శక్తి జీవనం పురుషులు జీవనం కొనసాగించారని. మహిళలు తల్లిలా, భార్యల అన్ని రకాల సేవలు చేస్తు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజంలో గౌరవ హోదా కల్పిస్తుందని వారి పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్స్ లాయర్స్ పోలీస్,బిజినెస్ ఉమెన్,లను ఘనంగా సత్కరించారు.. ఈ కార్యక్రమంలో సిరి రామ్ కుమార్ చిన్నారి చేసిన నృత్యం అందరినీ అమితంగా ఆకట్టుకుంది.. అనంతరం వివిధ అంశాల్లో ఆట పోటీల్లో గెలుపొందిన మహిళలకు కందగట్ల స్వామి, ABPSమహిళా నేతలు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ………………………గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు గుర్రం శ్రవణ్ , సంఘం నాయకులు జేల్లా నరేందర్, మిసెస్ తెలంగాణ 2022 పొట్టభత్తని అరుణ, కౌన్సిలర్లు స్వప్న హరిగౌడ్, శ్రీహరి గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోగుల సరిత దమ్మయిగూడ అధ్యక్షురాలు, శోభారాణి, బిజెపి అధ్యక్షులు శాంతి రెడ్డి, నాగారం బిజెపి అధ్యక్షురాలు తాళ్లపల్లి జ్యోతి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జిల్లా అధ్యక్షురాలు మెరుగు సునీత, మేడ్చల్ కౌన్సిలర్ మహేష్ జర్నలిస్టు నేతలు మెరుగు చంద్రమోహన్ బొమ్మ అమరేందర్ మహిళలు పురుషులతో సమానమని, శ్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదని, మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ చామకూర జ్యోతి భద్రారెడ్డి పేర్కొన్నారు,. పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, మహిళలకు పద్మశాలి సమాజంలో పెద్దపీట వేస్తున్నామని అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి పేర్కొన్నారు. దమ్మాయిగూడ, నాగారం పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం బాధ్యులు AV NEWS CEO,ABPS రాష్ట్ర అధ్యక్షురాలు, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ మీడియా ఇంచార్జ్, బొమ్మ ప్రవల్లిక అమరేందర్, సివిల్ టెక్స్ లాబ్స్ CEO పద్మ వెంగళ మధుసూదన్,ల ఆధ్వర్యంలో దమ్మయిగూడ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసినఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ చామకూర ప్రీతి భద్రారెడ్డి అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి లు ముఖ్యఅతిథులుగా విచ్చేసి,. జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి మహిళా సంబరాలను ప్రారంభించారు.. నృత్య కార్యక్రమాలు వీక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.. ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాలలో పురుషులకు దీటుగా ఉన్నత సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా మహిళలు గుర్తింపు పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. స్త్రీ పురుషుల సహకారంతోనే ఏదైనా విజయం సాధ్యమని పేర్కొన్నారు స్త్రీలు ఆరోగ్య విషయాలపై పలు సూచనలు సలహాలతో ఐక్యతతో ఉంటేనే ఏదైనా సాధ్యమని ఆమె సూచించారు. మహిళా దినోత్సవన్ని విజయవంతం చేసిన ప్రవల్లిక పద్మలను అభినందించి సత్కరించారు.. కందగట్ల స్వామి మాట్లాడుతూ అఖిలభారత పద్మశాలి సంఘం లో స్త్రీలకు పెద్దపీట వేస్తున్నామని పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాల అభ్యున్నతికి పాటు అందిస్తూ పద్మశాలి సమాజం మణిగడకు శక్తివంచన లేకుండా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం చేపట్టిన దమ్మాయిగూడ నాగారం పద్మశాలి సంఘానికి అభినందనలు తెలుపుతూ నిర్వాహకులను సత్కరించారు. ABPS, ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, ఉపాధ్యక్షురాలు బండారు లక్ష్మి గ్రేటర్ అధ్యక్షురాలు, పోరండ్ల శారద, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి గౌరవాధ్యక్షురాలు గుంటక రూప,దమ్మాయిగూడ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ లుమాట్లాడుతూ స్త్రీ శక్తి లేనిదే పురుషులు జీవనం కొనసాగించారని. మహిళలు తల్లిలా, భార్యల అన్ని రకాల సేవలు చేస్తు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజంలో గౌరవ హోదా కల్పిస్తుందని వారి పేర్కొన్నారు.. సమాజంలో మహిళలు చేస్తున్న సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్స్ లాయర్స్ పోలీస్,బిజినెస్ ఉమెన్,లను ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా సిరి రామ్ కుమార్ చిన్నారి చేసిన నృత్యం అందరినీ అమితంగా ఆకట్టుకుంది.. అనంతరం వివిధ అంశాల్లో ఆట పోటీల్లో గెలుపొందిన మహిళలకు కందగట్ల స్వామి, ABPSమహిళా నేతలు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు శ్రవణ్ , సంఘం నాయకులు జేల్లా నరేందర్, , మిసెస్ తెలంగాణ 2022 పొట్టభత్తని అరుణ, కౌన్సిలర్లు స్వప్న హరిగౌడ్, శ్రీహరి గౌడ్, కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు గోగుల సరిత దమ్మయిగూడ అధ్యక్షురాలు, శోభారాణి, బిజెపి అధ్యక్షులు శాంతి రెడ్డి, నాగారం బిజెపి అధ్యక్షురాలు తాళ్లపల్లి జ్యోతి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జిల్లా అధ్యక్షురాలు మెరుగు సునీత, మేడ్చల్ కౌన్సిలర్ మహేష్ బిజెపి ఇన్చార్జ్ రాంజీ,, బోనం ఉర్మిల జర్నలిస్టు నేతలు మెరుగు చంద్రమోహన్ బొమ్మ అమరేందర్, మేకులు ఎలిగేటి గోపి నర్సింగ్ రావు, కప్రా రాధాబాయి, స్వప్నరాజు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహిళ పోలీసులు స్వప్న, వనితలతోపాటు వందలాది మహిళలు నాయకులు మహిళా నేతలు పాల్గొన్నారు
Related Posts
Spread the love హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష తన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించను న్నట్లు సమాచారం. అలాగే…
Spread the love మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్వనపర్తి జిల్లాకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ చెన్నయ్య (తేజ) హత్య జరిగిన విషయం తెలిసిందే. బోరబండ పోలీసుల వివరాలు.. యూసుఫ్గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్నగర్ వాసి సంపత్ యాదవ్…
Spread the love హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితనుబీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు కలిశారు. ఉద యం 10 గంటలకు తీహార్ జైలులో ఉన్న కవితతో వీరిద్దరూ ములాఖాత్ అయ్యారు. అనంతరం తిరిగి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు…
Spread the love జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్పుల పంపిణీ వంద శాతం చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి.…
Spread the love కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
Spread the love ఈవీఎం యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఈవీఎం…
Spread the love ప్రశ్నించే గొంతుక.. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి. తన ఛానల్ ద్వారా అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి తప్పు చేసేవారు తన వారైనా ప్రత్యక్ష ఆధారాలతో నిలదీసి ప్రశ్నించే జర్నలిస్ట్ మన తీన్మార్…
Spread the love ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం అత్యధిక ఓటర్లు ఉన్న దేశం కూడా మనదే మన దేశానికి స్వతంత్రం అనంతరం 1952లో మొట్టమొదటిసారిగా జనరల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు అక్షరాస్యత రేటు 20%…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కై అలుపెరగకుండా శ్రమించారు….. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభినందన ఎమ్మెల్యే గాంధీ* పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తదనంతరం కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు…
Spread the love సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం…