SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ బౌరంపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, సీనియర్ నాయకులు బుచ్చి రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, శివ శివసేన, ప్రదీప్ రెడ్డి, యజమానులు వరుణ్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS