కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ బౌరంపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, సీనియర్ నాయకులు బుచ్చి రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, శివ శివసేన, ప్రదీప్ రెడ్డి, యజమానులు వరుణ్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…
శ్రీ ఆంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణ
Related Posts
ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన సదస్సు
SAKSHITHA NEWS ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన సదస్సు సీఐ మల్లికార్జునరావు పరవాడ సాక్షిత:- పరవాడ సిఐ మల్లికార్జున రావు డ్రైవర్లకు అవగాహన కల్పిం చారు.మండల కేంద్రంలోని పరవాడ సబ్ స్టేషన్, మండల పరిషత్ కూడలి, సింహాద్రి కూడలి.రాంకీ ఎస్ ఈ…
శంకర్పల్లి: పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు
SAKSHITHA NEWS శంకర్పల్లి: పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు సాక్షిత శంకరపల్లి : స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్…