SAKSHITHA NEWS

BRS ఎమ్మెల్యేకు షాక్ BRS మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి అధికారులు షాకిచ్చారు. చిన్న దామర చెరువు కబ్జా చేసి భవనాలు నిర్మించారని తేలడంతో.. HYD దుండిగల్లోని ఎంఎల్ఆర్ఎటీ ఏరోనాటికల్ కాలేజీ భవనాలను కూల్చారు. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఈ కూల్చివేత చేపట్టారు.


SAKSHITHA NEWS