SAKSHITHA NEWS

యం&టి ఇంజనీరింగ్ మరియు ఇండస్ట్రియల్ సర్వీసెస్ ను ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణ ..

సాక్షిత : పటాన్ చేరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం దోమడుగులో నూతనంగా ఏర్పాటు చేసిన యం&టి ఇంజనీరింగ్ మరియు ఇండస్ట్రియల్ సర్వీసెస్ ను స్థానిక సర్పంచ్ రాజశేఖర్ తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భారత్ కుమార్, గ్రామ పార్టీ అద్యక్షులు మురళి, వార్డు మెంబర్ శ్రీనివాస్, నాయకులు రమ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శామీర్ పేట హనుమంత్ రావు, రంజిత్ రెడ్డి, ప్రేమ కుమార్, బాలకృష్ణ, విష్ణు యాదవ్, సుంకరి సాయి ప్రతాప్, రవి, రహత్, రాజు, నవీన్, పద్మారావు, శ్రీపాల్, బుంటీ, జైపాల్, స్వామి, యజమానులు మధుసూధన్, తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS