SAKSHITHA NEWS

బీజేపీ నాకు ముస్లిం అనే ఒకే ఒక కారణంగా పద్మశ్రీ అవార్డు ఇవ్వదు అనుకున్న… కానీ అది నా పొరపాటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత : షా రషీద్ అహ్మద్

కాంగ్రెస్ హయాంలో రాలేదు.. BJP కూడా ఇవ్వదని అనుకున్నాను.. కానీ అది తప్పు అని నిరూపించారు అని ఆయన మోడీ తో అన్నారు… కాగా షా రషీద్ అహ్మద్ బిద్రివెర్ కళాకారుడు


SAKSHITHA NEWS