SAKSHITHA NEWS

చామకూర మల్లారెడ్డి
కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి

సాక్షిత, : cనాగారం మున్సిపాలిటీ మిలన్ గార్డెన్లో జరిగిన దమ్మాయిగూడ (10), నాగారం (49) మున్సిపాలిటీలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
అలాగే నూతనంగా 57ఏళ్ల వారికీ తెలంగాణ ప్రభుత్వం చే ఇస్తున్న పింఛన్ మంజూరు కార్డులను పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు చంద్ర రెడ్డి, ప్రణిత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్లు మల్లేష్, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, నాయకులు, మున్సిపాలిటీల తెరాస పార్టీ అధ్యక్షులు శ్రీధర్, తిరుపతి రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS