SAKSHITHA NEWS

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్ లో గల శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవస్థానం లో జరిగిన అన్నదానం కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు నరేందర్ బల్లా, యశ్వంత్, సందీప్, గోపాల్ యాదవ్, మరియు శ్రీనివాస్ , మహేష్ ,కవి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS