గీతన్నకు భీమా పథకం పట్ల హర్షం వ్యక్తం చేసిన సంజయ్ దాస్ గౌడ్

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో గీతకార్మిక కుటుంబాలకు భరోసా ను ఇచ్చేందుకు గీతన్న కు భీమా పథక ను త్వరలో ప్రారంభించాలని నిర్ణయించడం పట్ల తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదశాత్తు గీతవృత్తి లో బాగంగా తాటిచెట్టు పై నుండి పడి మరణిస్తే ఆ గీతకార్మికుని కుటుంబానికి 5 లక్షల రూపాయలు రైతుబంధు పథకం లాగా గీతకార్మికుని కుటుంబంలో ఒకరి ఖాతాలో నేరుగా నగదు జమ అయ్యేలా పథకం రూపొందించడం పట్ల తెలంగాణ లోని గీతకర్మికుల కుటుంబాలు,గౌడ కులస్తులు సీఎం కేసీఅర్ కు,మంత్రులు శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి లకు ఋణ పడి ఉంటారని సంజయ్ దాస్ గౌడ్ అన్నారు.

Related Posts

You cannot copy content of this page