సమాజ చదువుకై కృషి చేసిన సమతామూర్తి మహాత్మ జ్యోతిబా పూలే: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వారి నివాస ఆవరణలో మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page