SAKSHITHA NEWS

దయాహృదయులకు నమస్కారం..

ములుగు నియోజకవర్గంలో రాకసి వాన ఎంతటి విధ్వంసం సృష్టించిందో మీకు తెలిసిందే. వరద విలయానికి వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. వారు తిరిగి కోలుకోవాలంటే మీలాంటివారి సహకారం ఎంతో అవసరం. మీరు చేసే చిన్న సాయమైనా కొండంత అండ అవుతుంది. ఈ ఆపత్కాలంలో అండగా నిలవాలని నా ప్రజల తరపున చేతులు జోడించి అడుగుతున్నా.

మీ
సీతక్క


SAKSHITHA NEWS