అల్లాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే పర్యటన..!సబీహా గౌసుద్దీన్

Spread the love

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * , కూకట్పల్లి *జోనల్ కమిషనర్ మమతా * , *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , Ee సత్యనారాయణ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , ఇంజనీరింగ్ అధికారులు De ఆనంద్, Ae రంజిత్, టౌన్ ప్లానింగ్ అధికారులు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మల్లేశ్వర్ * , *కూకట్పల్లి జోనల్ సిటీ ప్లానర్ ఉమాదేవి , జలమండలి మేనేజర్ సలోమి, ఇరిగేషన్ Ae సత్యనారాయణ, * తో కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపద్యంలో సఫ్దర్ నగర్లో నాల పక్కన నివసిస్తున్న ప్రజల ఇళ్ళలోకి వరద నీరు రావటంతో ఇబ్బంది పడుతున్న దృష్ట్యా వెంటనే ఆ ప్రాంతాన్ని *ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * అధికారులతో కలిసి పర్యవేక్షించి ప్రజలకు సత్వరమే పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఇంజనీరింగ్ అధికారులకు పక్కా నాల పనులను త్వరలో మొదలు పెట్టాలని, అవసరమైన చోట కల్వర్టులు నిర్మించి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్ ప్రజలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డివిజన్ అధ్యక్షులు లింగాల అయిలయ్య, అబ్దుల్ హమీద్, షేక్ రఫిక్, మహ్మద్, ముత్యాల దుర్గ, శమా, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page