సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామం నందు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా? లేదా? అని అగిడి తెలుకొని వారికి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధి ని ప్రజలకు వివరిస్తూ, అలాగే గ్రామంలోని ప్రజలకు ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలనా మరియు వినుకొండ నియోజకవర్గ లో మీ అభివృద్ధి పరిపాలనలో ఎలాంటి లోటు లేకుండా ఉన్నామని గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
రావులాపురం గ్రామం నందు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం
Related Posts
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా?
SAKSHITHA NEWS రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా? అమరావతి:వైసిపికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్యాలకుమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, రాజీనామాలు చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే, వీరు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన…
నిబంధనల మేరకు లేఔట్లకు అనుమతులు మంజూరు
SAKSHITHA NEWS నిబంధనల మేరకు లేఔట్లకు అనుమతులు మంజూరు*తుడా ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య సాక్షిత : తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఏర్పాటు చేస్తున్న లేఔట్లకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య తుడా అధికారులను ఆదేశించారు. తుడా…