లోకేష్ బాబు “యువగళం”పాదయాత్ర లో బాదేపల్లి రాజు గౌడ్

Spread the love

లోకేష్ బాబు “యువగళం”పాదయాత్ర లో బాదేపల్లి రాజు గౌడ్మార్చ్

. తెలుగుదేశం పార్టీ జాతీయం ప్రధాన కార్యదర్శి యువనేత శ్రీ నారా లోకేష్ బాబు “యువగళం” పాదయాత్ర సంపూర్ణంగా విజయవంతం కావాలని శ్రీశైలం దేవస్థానం లో నారా లోకేష్ బాబు పేరు తో ప్రత్యేకంగా పూజలు చేయించి చండీహోమం విభూతి, బ్రహ్మరంభదేవి కుంకుమార్చన చేయించి మరియు శ్రీశైలం దేవస్థానం క్షేత్రపాలకుడు శ్రీ బైలువిరభద్రస్వామి దగ్గర త్రిశూలం ను ప్రత్యేకంగా పూజ చేయించి చిత్తూరు జిల్లా తంబలపల్లి గుట్టవారిపల్లి గ్రామంలో పాదయాత్ర లో కలసి ఇవ్వడం జరిగిందిని తెలుగుదేశం పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు బాదేపల్లి రాజు గౌడ్ చెప్పారు.

రాజు గౌడ్ మాట్లాడుతు యువగళం పాదయాత్ర 43 రోజు విజయవంతగా సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టిడిపి రాష్ట్ర కార్యదర్శి మాలేపల్లి రామన్ గౌడ్, కల్వకుర్తి నియోజకవర్గ సినియర్ నాయకులు , బ్రహ్మం ,బాదేపల్లి రాజు గౌడ్, శ్రీరామ్ ముదిరాజ్ , రామచంద్రయ్య పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page