SAKSHITHA NEWS

తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గా రాజశేఖర్ రావు
సాక్షిత రాజమహేంద్రవరం :
తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా ఎస్. రాజశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందించారు.
ఈయన 1989 బ్యాచ్ కు చెందిన వారై ఉండగా విజయవాడ సి.ఐ.డి( రీజనల్ ఆఫీస్) నందు విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో బాగంగా తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా రావడం జరిగింది


SAKSHITHA NEWS