కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏ బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏ బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన రేణుకా అశోక్ రెడ్డి మరియు కొంపల్లి మున్సిపాలిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన చల్లా మాధవి గోపాల్ రెడ్డి టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page