తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మాజీ ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మరియు పార్టీ సీనియర్ నాయకులు.
![తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు 2 తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-12.48.01-1024x491.jpeg)