SAKSHITHA NEWS

సైకోను ఇంటికి పంపించాలి…
ఎంపీ,కె.రామ్మోహన్నాయుడు

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే అందరూ కలసికట్టుగా వెళ్లాలి.తెలుగుదేశం పార్టీని గెలిపించి.. సైకోను ఇంటికి పంపించాలి. రాష్ట్రంలో మళ్లీ వెలుగులు నిండాలన్నా.. రైతన్న కళ్లల్లో ఆనందం చూడాలన్నా…చంద్రబాబుతోనే సాధ్యం. వైకాపా నాయకులు రోజులు లెక్క పెట్టుకోవచ్చు.


SAKSHITHA NEWS