జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం
జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలన్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ… సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు ఆదిమూలపు సురేష్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ , కొట్టు సత్యనారాయణ , కె నారాయణస్వామి , బూడి ముత్యాలనాయుడు , అంజాద్ బాషా , తానేటి వనిత , కారుమూరి నాగేశ్వరరావు కె వి ఉషశ్రీచరణ్ గారు , , డాక్టర్ సీదిరి అప్పలరాజు , మేరుగు నాగార్జున , జోగి రమేష్
జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వాలన్న ప్రతిపాదన
Related Posts
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని
SAKSHITHA NEWS రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం కేంద్రం…
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
SAKSHITHA NEWS వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావుసాక్షిత : పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్…