26న శ్రీశైలం క్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Spread the love

President Draupadi Murmu to Srisailam Kshetra on 26th

26న శ్రీశైలం క్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

శ్రీశైలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ‘ప్రసాద్‌’ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో దేవస్థానం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయనున్నారు.

ఈ మేరకు మంగళవారం దేవస్థానం ఈవో లవన్న పర్యాటక శాఖ, దేవస్థాన అధికారులతో కలిసి క్షేత్ర పరిధిలో ఏర్పాట్లను పరిశీలించారు

Related Posts

You cannot copy content of this page