గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..
చిలకలూరిపేట పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో షేక్ సిద్ధాంతి కరిముల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , చిత్రపటాలను స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పుల్లారావు మాట్లాడుతూ గ్రంధాలయం అభివృద్ధికి కృషి చేయనున్నట్టు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అద్యక్షులు తేళ్ల సుబ్బారావు అందించిన 10 వేల రూపాయల విలువగల పోటీ పరీక్షల పుస్తకాలను పుల్లారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి కరిముల్లా, చేవూరి కృష్ణమూర్తి, వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి, కొటేశ్వరావు, గ్రంథాలయ అధికారి నాగుల్ మీరా వలి, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..
Related Posts
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
SAKSHITHA NEWS అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ: సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను…
ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
SAKSHITHA NEWS ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి:తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుంది. అదే తరహాలో హైడ్రా వ్యవస్థ ను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి…